సామాన్యుడి నుంచి ముక్కుపిండి రుణాలు వసూలు చేసే ప్రభుత్వరంగ బ్యాంకులు...కార్పొరేట్ సంస్థలకు చెందిన లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నాయి. గడిచిన పదేండ్లకాలంలో పీఎస్బీలు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పైగా రు�
దేశంలోని బ్యాంక్లు గత ఐదేండ్లలో రూ.10 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిల్ని (ఎన్పీఏలు) రద్దుచేశాయి. ఈ రైటాఫ్తో బ్యాంక్లు వాటి వద్దనున్న ఎన్పీఏలను సగానికి తగ్గించుకోగలిగాయి.