హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం లేఖ రాశారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అర్ధాంతరంగా అక్కడ కళాశాలల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు
ప్రధాని మోదీకి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు లేఖ హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కోరారు. ఈ
నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలి.. ప్రధానికి ఐఎంఏ లేఖ | వైద్యులు నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) డిమాండ్ చేసింది.
బ్లాక్ ఫంగస్ను ఆయుష్మాన్ భారత్లో చేర్చాలి : సోనియా | బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడుకు లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ఆరు సూచ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నాలుగో దశ తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం సహాయం కో�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలో మరిన్ని కరోనా టీకా కేంద్రాల ఏర్పాటు, టీకా వేయించుకునే ప్రజల వయసులో సడలింపు ఇవ్వాలని కోరారు. వయ�
జర్నలిస్టులకు వ్యాక్సిన్ | దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల మధ్య జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోరింది.