Vinesh Phogat | దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని శంభు సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనకు రెజ్లర్ వినేశ్ ఫోగట్ మద్దతు ప్రకటించారు. పంటలకు కనీస మద్ధతు ధర అంశానికి చట్టబద్ధత కల్పించాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరి�
పారిస్ ఒలింపిక్స్లో పతకం ఖాయమైన దిశలో అనూహ్య రీతితో అనర్హతకు గురైన రెజ్లర్ వినేశ్ ఫోగాట్కు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తున్నది. వినేశ్కు మద్దతుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.