సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు తమకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ కళాశాల ఆవరణలో ధర్నాకు దిగారు. విషయం తెలుస�
పేద పిల్లలంటే సర్కారుకు ఎందుకు ఇంత చిన్నచూపని.. పురుగుల అన్నం తిని మా పిల్లలు చావాలా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్తల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 494 మంది విద్యార్థులు విద్యనభ్యసి