వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్కు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల 57కిలోల బౌట్లో హుసామ్ 0-4 తేడాతో జ్యూడ్ గాల్గర్(ఐర్లాండ్) చేతిలో ఓటమిపాలయ్యా�
వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయర్ టోర్నీలో భారత బాక్సర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. జాతీయ చాంపియన్ లక్ష్య చాహర్ తన తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. మంగళవారం జరిగిన పురుషుల 80కిలోల విభాగం మొద�