సింగరేణిలో 12వ వేతన కమిటీని ఏర్పాటు చేసి, చర్చల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సోమవా
Dasyam Vinay Bhaskar | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెరగలేదని బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
జూన్ నెల వేతనంతోనే చెల్లింపు హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీల కార్మికులకు ప్రభుత్వం వేతనాలను పెంచింది. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు అన్ని క్యాటగ