సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో గురువారం గాలిదుమారానికి చింతకాయ రాలిందని ఏరుకోబోయి పిడుగుపాటుకు గురై టేకు రంగవ్వ(59) మృతిచెందింది. మనువడు శ్రీధర్తో కలిసి చెట్టు వద్దకు వెళ్ల్లిన కొద్ది సమయానికే పిడుగుపడగ�
మట్టి మనుషుల దేశభక్తికి మువ్వన్నెల జెండా మురిసిపోయింది. ప్రకృతి ఒడిలో పంట పొలాలు ముచ్చటపడేలా స్వచ్ఛమైన మనసుతో చేసిన ఆత్మీయ వందనానికి జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ‘మాకూ దేశభక్తి ఉంది..