పాలుమూరులో మహిళల కబడ్డీ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో మహాశివరాత్రి, రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు పురస్కరించుకొని గురువారం నిర్వహించిన మహ
మహశివరాత్రి సందర్భంగా అనుముల మండలం పేరూరు గ్రామంలో స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్ధాయి మహిళా కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి.