మహిళా సంఘాలకు ఆర్టీ సీ అద్దె బస్సులను కేటాయిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. తొలి విడత 150 మ హిళా సంఘాలకు బస్సులు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.
చేతులు కలిపారు. అనుకున్నది సాధించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన యాదాద్రి ప్రాంతంలో సహజ సిద్ధమైన, సుగంధ భరితమైన అగర్బత్తీలను తయారు చేస్తున్నారు. నృసింహుడి క్షేత్రంలోని పూల వ్యర్థాలు, ఆవు పేడ, కొబ్బరి చిప్పలే
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 2017లో స్త్రీనిధి కింద 25సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.లక్షా రెండువేల 500 చొప్పున రూ.25లక్షల 62 వేల ఐదు వందలు మంజూరయ్యాయి. రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతినెల�