ములుగు : తెలంగాణ, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గ్రామాల్లో రైతులు యాసంగి వరి పంటలతో పాటు
వికారాబాద్ : జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు కనిపిoచాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలో వేడెక్కి ఉండగా సాయంత్రానికి చల్లటి వ�