న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: భారత్లో కరోనా కల్లోలంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత్లో పరిస్థితులు క్షిష్టతరంగా ఉన్నాయని తెలుసు. వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకు�
జెనీవా, ఏప్రిల్ 13: మాంసాహార మార్కెట్లలో అడవిజంతువుల విక్రయాలను నిలిపివేయాలని వివిధ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూచించింది. మనుషుల్లో వైరస్ వ్యాధులకు 70 శాతానికి పైగా అటువంటి వన్యప్రాణు
జెనీవా: కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉన్న కారణంగా ఆహార మార్కెట్లో బతికి ఉన్న అడవి క్షీరదాల అమ్మకాలను నిలిపి వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోరింది. పెద్ద సంఖ్యలో జనాభాకు సాంప్రద
లండన్: కోవిడ్ వ్యాక్సిన్ల కొరత పేద దేశాలను పీడిస్తున్నది. సుమారు 60 పేద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయింది. ఆయా దేశాలకు సాయం చేస్తానన్న దేశాలన్నీ జూన్ వరకు కోవిడ్ టీకాలను బ్లాక్ చేశాయి.
ప్యోంగ్యాంగ్: తమ దేశం ఇప్పటికీ కరోనా రహితమని ఉత్తర కొరియా మరోసారి ప్రకటించింది. మహమ్మారి ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏప్రిల్ 15లోపు ఇండియాలో 50 వేల మంది చనిపోతారని చెబుతున్న వీడియో ఫేక్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. తాము అలాంటి హెచ్చరిక ఏదీ చేయలేదని చెప్పింద�
మాస్కో: మనుషుల నుంచి కరోనా వైరస్ పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులకు సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ధృవీకరించింది. కొవిడ్-19 అనేది ప్రధానంగా మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది
బీజింగ్ : కొవిడ్-19 కు సంబంధించిన మొత్తం డాటాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తో చైనా పంచుకున్నట్లు అక్కడి శాస్త్రవేత్త ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీకవడం కాదు.. గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్వో, చైనా అధ్యయనం తేల్చింది.
జెనీవా : సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు. 2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చ