ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఆదర్శవంతమైన పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తె�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుందని గవర్నర్ తమిళిసై కితాబునివ్వడం గర్వం గా ఉన్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు.