మద్యం మత్తులో బైక్ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పట్టణ పోల
బోసి నవ్వులతో ముద్దులొలికే అభం శుభం తెలియని చిన్నారిని అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడై చిదిమేశాడు. మద్యం మత్తులో కన్న తండ్రి 11 నెలల కూతురి కాళ్లు పట్టుకొని నేలకేసి కొట్టి హత్య చేసిన �