జలమండలి చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ట్యాంకర్ల బుకింగ్స్ నమోదవుతున్నాయి. ప్రజలు ప్రతిరోజు వేలాదిగా ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. కానీ డెలివరీలో తీవ్ర జాప్యం జరుగున్నది. ట్యాంకర్ యజమానులు మూడు �
నగరంలో జలం రోజురోజుకు ఖరీదవుతున్నది. జూన్లో వర్షపాతం పెద్దగా నమోదు కాకపోవడంతో నీటి సమస్య రెట్టింపు అయింది. మొన్నటి వరకు నీటి ట్యాంకర్ ధర రూ.4,600కు విక్రయించగా, ఇప్పుడు రూ. 9,600లకు పాకింది. నీళ్ల ట్యాంకర్ బు�
ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా పెంచాలని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ట్యాంకర్ మేనేజ్మెంట్పై గురువారం ఆయన జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించ