జలమండలిలో నీళ్ల దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. విభిన్న రూపాల్లో మంచినీళ్లను అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. ఫిల్లింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లలో నీటి అక్రమ సరఫరా యథేచ్ఛగా సాగుతున్నది. ఎండ�
జలమండలి ట్యాంకర్ల బుకింగ్లో రిజర్వాయర్ ఇన్చార్జీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ట్యాంకర్ ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులను పక్కన పెట్టి ఒక్కో ట్యాంకర్కు గరిష్ఠంగా రూ. 500 వరక
Jalamandali | గ్రేటర్వ్యాప్తంగా తాగునీరందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్తీలు, కాలనీల్లో నీటి సమస్య విలయ తాండవం సృష్టిస్తున్నది. ఎక్కడ చూసినా సరఫరా లేకపోవడం, లో ప్రెషర్ సమస్యలు వేధిస్తున్నాయి. అధికారు�