దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా మారింది చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి. ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.10.30 కోట్లు ఇచ్చినా కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయలేదు. ఈ సెప్టెంబర్తోనే అగ్రిమె�
Minister Koppula | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని జల వనరులన్నీ జలకళతో కళకళలాడుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.