జలదోపిడీ చేస్తున్న ఆంధ్రాపాలకులపై పోరాటం వాటాలు పంచని కేంద్రంపైనే మా అక్కసు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రాప్రజలకు తాము వ్యతిరేకం కాదని, టీఆర్ఎస్తోపాటు, తెలంగ�
Water disputes| కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులపై చర్చించేందుకు ఈనెల 25న బోర్డు సమావేశం జరగనుంది.