వర్ధన్నపేట, మే 15 : కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడం, ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని కట్య్రా ల శివారు ఉప్పరపల్లి క్రాస్రోడ్డు వద్ద ఉ న్న ప్�
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన చీఫ్విప్ వినయ్భాస్కర్ దంపతులుకరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరణమట్టెవాడ, మే 14 : వరంగల్ మహానగరంలోని భద్రకాళీ ఆలయంలో పది రోజుల పాటు నిర్వహించనున్న భద్రకాళీ భద�
హన్మకొండ, మే 14: అర్బన్ జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇప్పటి వరకు 80శాతం మేర ధాన్యాన్ని కొనుగోలు చేశామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, సివిల్ సప్ల
కొవిడ్ బాధితులకు కొండంత అండఉత్తర తెలంగాణకు పెద్దదిక్కువేలాది మందికి ప్రాణదానంతక్షణ స్పందన.. నిరంతర వైద్యంనిర్విరామంగా శ్రమిస్తున్న డాక్టర్లుఖరీదైన మందులు ఉచితం25 మంది వైద్యులతో కమిటీవేగంగా కోలుకుంట
నియోజకవర్గంలోని 108మంది లబ్ధిదారులకు పంపిణీఎమ్మెల్యే చల్లా ఆదేశాలతో బాధితులకు అందజేసినస్థానిక ప్రజాప్రతినిధులుపరకాల, మే 12 : రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బాధిత కుటుంబాల ఇంటి వద్దకే
జిల్లాల వారీగా టాస్క్ఫోర్స్ కమిటీలుకరోనా లక్షణాలున్న వారందరికీ పరీక్షలు చేయాలిగిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్కొవిడ్ నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై ములుగు, భూపాలపల్లి అధికారులత
ఉదయం 6నుంచి 10వరకు వెసులుబాటు ధాన్యం కొనుగోళ్లు, అత్యవసర సేవలకు మినహాయింపు నాలుగు గంటల పాటు నడవనున్న బస్సులు ప్రజలకు ఇబ్బందుల్లేకుండా అమలు గతేడాది అనుభవాల నెమరు మద్యం షాపులు సైతం 6-10 ఓపెన్ ఇదివరకే స్వచ్ఛం
ఖిలావరంగల్, మే 11: రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తోంది. ఈ మేరకు జిల్లాలో పలు చోట్ల స్థానిక నాయకులు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. గ్రేటర్ 37వ డివిజన్లోని గిరిప్రసాద్నగర్�
కరీమాబాద్/హన్మకొండ/న్యూశాయంపేట/పోచమ్మమైదాన్/ నర్సంపేట, మే11: దళితరత్న, తెలంగాణ మైనార్టీ కమిషన్ సభ్యుడు బొమ్మల్ల కట్టయ్య (75)మంగళవారం దవాఖానలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. ఈయనకు ఇద్దరు కుమార�
అన్ని మతాల వారికి సమప్రాధాన్యం ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్ జిల్లాలో ముస్లింలకు రంజాన్ కానుకల పంపిణీ ఖానాపురం, మే 11: ముస్లిం మైనార్టీల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఓడీసీఎంఎస్ చైర్మన్�
లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడాలి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే దవాఖానలో చేరాలి కలెక్టర్ హరిత ఆకస్మికంగా దవాఖాన తనిఖీ నర్సంపేట, మే 11: ప్రజలందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కలె�
వర్ధన్నపేట, మే 10 : రైతులను ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కొనుగో లు కేంద్రాల నిర్వహణ నోడల్ అధికారి రేఖ అన్నారు. మండలంలోని కుమ్మరిగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా �
నర్సంపేట, మే 9: కరోనా పాజిటివ్ వచ్చిన వారు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ సూచించారు. నర్సంపేటలో నిర్వహిస్తున్న ఇం