జూన్ మొదటి వారం నుంచి ప్రారంభంవ్యాక్సినేషన్లో కేంద్రం విఫలంప్రజలకు మెరుగైన సేవలు అందాలిపదిరోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుజనగామ, దేవరుప్పులలో సూపర్ స్ప్రెడర్�
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ, మే 28 : సూపర్ స్ప్రెడర్స్ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుని కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చ�
విపత్కర పరిస్థితుల్లోసామాజిక స్ఫూర్తికరోనా సమయంలో కీలక బాధ్యతలుసడలని ధైర్యంతో పారిశుధ్య పనులుఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలుకొవిడ్పై పోరులో ముందు..వరంగల్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఐనవోలు : కరోన�
కరోనా బాధిత పోలీసు సిబ్బందికి సీపీ తరుణ్జోషి భరోసాసుబేదారి, మే27: ‘కరోనా పాజిటివ్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. అండగా మేము న్నాం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి కొవిడ్ బాధిత పోలీసు సిబ్బంద�
పోచమ్మమైదాన్, మే 26 : తెలంగాణ రాష్ట్రం కోసం అక్షర సేద్యం చేసిన ప్రముఖ పద్య కవి వెలపాటి రామారెడ్డి (90) బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఆయన స్వగృహంలో త
మంగపేట, మే 26 : మండలంలోని మల్లూరు హేమాచలుడి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన లక్ష్మీనర్సింహస్వామి వారి కల్యాణం బుధవారం నిరాడంబరంగా జరిగింది. ఉదయం స్వామి వారి గర్భ గుడిలో భద్రాచలం ఆలయ అర్చకుడు శ్రీమురళీకృ�
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్మిర్చియార్డు పరిశీలన.. కాశీబుగ్గ, మే 25 : కొవిడ్ రోజు రోజుకూ విజృంభిస్తున్నందున ప్రతి ఒక్క రూ జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్ సూచించారు. వైరస్ విస్తరి�
డివిజన్లలో పక్కా కార్యాచరణపారిశుధ్య పనుల పర్యవేక్షణ వరంగల్, మే, 25 : కరోనా కట్టడికి కార్పొరేటర్లు నడుం బిగించారు. ఇందులో భాగంగా డివిజన్లలో పారిశుధ్య పనులను విస్తృతం చేస్తున్నారు. ప్రతి రోజూ పర్యటిస్తూ సో
కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇక పూర్తిస్థాయి వైద్యసేవలుశరవేగంగా వైద్యుల నియామకాలుకాంట్రాక్ట్ పద్ధతిలో 42 ఖాళీల భర్తీకి నేడు ఇంటర్వ్యూలుఔట్ సోర్సింగ్లో మరో 263మంది నియామకాని
ఎంజీఎంకు ఆక్సిజన్ తయారీ ప్లాంటురాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిధులు మంజూరుశాశ్వతంగా తీరనున్న సమస్యభవిష్యత్ అవసరాల దృష్ట్యా చర్యలునిర్మాణానికి ప్రస్తుత ప్లాంట్ వద్ద స్థల పరిశీలన వరంగల్ చౌరస్తా, మే 25: వ�
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్అంబేద్కర్ భవన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీనయీంనగర్, మే 24 : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని చీఫ్విప్ �
ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలికేయూ వీసీప్రొఫెసర్ టీ రమేశ్బాధ్యతలు స్వీకరించిన ఉప కులపతిభీమారం, మే 23 : కాకతీయ యూనివర్సిటీ 14వ వైస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం క