లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడాలి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే దవాఖానలో చేరాలి కలెక్టర్ హరిత ఆకస్మికంగా దవాఖాన తనిఖీ నర్సంపేట, మే 11: ప్రజలందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కలె�
స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వ్యాపార సంస్థలుడివిజన్లలో ఏకగ్రీవ తీర్మానాలువరంగల్, మే 10 : కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతున్న వేళ నగరం సెల్ఫ్ లాక్డౌన్ వైపు అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లా హోల్సేల్�
వరంగల్ రూరల్ జిల్లాలో జ్వర సర్వే పూర్తిలక్షణాలున్నవారికి ఇంటివద్దే ఐసొలేషన్ కిట్లుఆదిలోనే కరోనా కట్టడికి బాటలులక్షణాలున్నట్లు తెలియనివారికి, పేదలకు ఎంతో ప్రయోజనందవాఖానల చుట్టూ తిరిగి జేబులు ఖాళ�
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నాంమరిన్ని ఆస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లుఎంజీఎంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావువైద్యారోగ్య అధికారులతో సమీక్షహన్మక�
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్అంబేద్కర్ భవన్లో ముస్లింలకు దుస్తుల పంపిణీనయీంనగర్, మే 9 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రంజాన్ పండుగ
అక్కడే పరిశోధన ల్యాబ్లు కూడా..సెంట్రల్ జైలు స్థానంలో ఏర్పాటుకు నిర్ణయంవైద్య శాఖకు స్థలం అప్పగింతనగర శివారులోకి తరలిపోనున్న కారాగారంఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్వరంగల్, మే 9 : ఉత్తర తెలంగాణ జిల్లాల
మృతదేహాల అంతిమ సంస్కారాలకు తోడ్పాటుబాధితులకు అండగా ప్రథమ పౌరులుసర్పంచ్లకు మంత్రి ఎర్రబెల్లి ప్రశంసదేవరుప్పుల, మే 8 : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కరోనా కష్టకాలంలో బాధితులకు సర్పంచ్లు చేయూతనిస్త�
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | జిల్లాలోని నడికూడ మండలం నార్లాపూర్, వెంకటేశ్వర్లపల్లి గ్రామాల శివారులోని వాగుపై రూ.6.18 కోట్లు, పరకాల మండలం లక్ష్మిపురం గ్రామ శివారులో చలివాగుపై రూ. 4.98 కోట్ల వ్యయంతో చేపట్టిన �
కోణార్క్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఇద్దరు రైల్వే కార్మికుల మృతిట్రాక్కు పెయింట్ వేస్తుండగా ఘటనరెండు కుటుంబాల్లో విషాదంమహబూబాబాద్, మే 7 : రోజూ చేసే పనే వారికి యమపాశమైంది. పట్టాలకు పెయింట్ వేస్తున్న ఇద్ద�
సాంకేతిక సంస్థలో మియావాకి వనంరెండు వేల చెట్లతో దట్టంగా అడవిహరితహారం స్ఫూర్తితో మొక్కల పెంపకంరాష్ట్ర అటవీ శాఖ సహకారంతో అభివృద్ధివరంగల్, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహా
ఎంజీఎం దవాఖానలో పకడ్బందీగా కరోనా వైద్య సేవలుపర్యవేక్షణకు ఇద్దరు ప్రత్యేకాధికారులుఉమ్మడి జిల్లా దవాఖానల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారిపంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుఎంజీఎంలో ఆ�
ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్జిల్లాలో పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభంఖానాపురం, మే 6 : దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్�