కాజీపేట, ఏప్రిల్ 6: రాష్ట్ర ప్రభుత్వం రజక కులస్తులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో నగరంలోని రజకులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని రజక సంఘం జిల్లా నాయకుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడ�
‘గ్రేటర్’ ఆశావహుల్లో ఉత్కంఠఇప్పటి నుంచే నాయకుల లెక్కలుఓటర్ల గుర్తింపు నేపథ్యంలో రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులువరంగల్, ఏప్రిల్ 5: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధి లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలై
కిలో మాంసానికి రూ. 260కిలో కోడి రూ. 160రేట్లతో బెంబేలెత్తుతున్న వినియోగదారులుకేసముద్రం ఏప్రిల్5: పండుగలు, పబ్బాలతో పాటు ఆదివారం వస్తే చాలు చాలా మంది నాన్ వెజ్ తిందామనుకుంటారు. నాన్ వెజ్లో ఎక్కువ మంది చిక
వాజేడు/గోవిందరావుపేట, ఏప్రిల్ 5 : వాజేడు మండలకేంద్రంతోపాటు మండలంలోని ప్రగళ్లపల్లి, జగన్నాథపురం, కొప్పుసూరు, చెరుకూరు, పేరూరు తదితర గ్రామాల్లో సోమవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో పలుచోట్ల మా�
హాజరు కానున్న 3536 మంది విద్యార్థులుమే 1 నుంచి వార్షిక పరీక్షలుభూపాలపల్లి రూరల్, ఏప్రిల్4:రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మే 1వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కొవిడ్
కార్పొరేషన్ ఎన్నికల కోసం వేగంగా కసరత్తుగ్రేటర్లో ఓటర్ల గుర్తింపు షురూఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం షెడ్యూల్ విడుదల12 రోజుల్లో పూర్తికానున్న ప్రక్రియవరంగల్, ఏప్రిల్ 3 : గ్రేటర్ వరంగల
గౌరెల్లి-కొత్తగూడెం వరకు 30వ జాతీయ రహదారినాలుగైదు రోజుల్లో విడుదల కానున్న గెజిట్ఎంపీ మాలోత్ కవిత చొరవతో గ్రీన్సిగ్నల్తగ్గనున్న 100 కిలోమీటర్ల దూరంమహబూబాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్�
కరోనా కట్టడికి నిబంధనల పాటింపే మొదటి మందుఅవగాహన చర్యలు విస్తృతం చేసిన వైద్యారోగ్య శాఖసహకరిస్తున్న పోలీసు, మున్సిపల్ శాఖలుసెలవులు లేకుండా ఏప్రిల్ నెల మొత్తం పరీక్షలు, వ్యాక్సినేషన్ విధులుఒక్క రోజు�
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యధర్మసాగర్, ఏప్రిల్ 2 : ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్, డీ1 ఉప కాల్వ అనుబంధంగా ఉన్న చివరి ఆయకట్టు వరకూ సాగు నీరు అందజేస్తామని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర�
గీసుగొండ, ఏప్రిల్ 2 : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు లక్ష్మీనర్సింహస్వామి సతీసమేతంగా విశ్వనాథపురం గ్రామంలోని శివాలయానికి పారువేటకు చేరుకున్నారు. అక్కడ అర్చకుల�
ఘనంగా ప్రారంభమైన ఉర్సుప్రత్యేక ప్రార్థనలు చేసిన మత గురువులుదర్గాకు పోటెత్తిన భక్తులుదామెర, ఏప్రిల్ 2 : మండలంలోని ఓగ్లాపూర్ సైలానీబాబా గంధం ఉత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. సైలానీబాబ