రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ ఫామ్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఆదివారం జూలై 12 రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తం
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 3, 19,96,177 మందికి (94.58 శాతం) ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్ల) పంపిణీ పూర్తయింది.