గణేశ్ నిమజ్జనం.. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది భిన్నంగా జరిగింది. భారీ గణనాథుల శోభాయాత్రల ‘మహా’ సంబురం ముందుగా ముగించారు. గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల అధికారుల సమన్వయంత�
జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ చోటు కల్పిస్తూ.. పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమగ్ర తుది ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ సవ్యసాచిఘోష్ పేర్కొన్నారు.