కొండంత రాగం తీసి లల్లాయి పాట పాడిన చందంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఉల్లంఘనల పేరిట అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ, వారికి దేశ బహిష్కరణ విధిస్తూ బ�
ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవీస్) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరి�
తమ దేశంలో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్ట్లు పెట్టిన వారి వీసాలను, గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తవి మంజూరు చేయబోమని స్పష్టంచేసింది.