తమ గ్రామాన్ని పూర్తి ముంపుగా ప్రకటించాలని కోరుతూ గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. సోమవారం మధురానగర్ చౌరాస్తాలో కరీంనగర్-జగిత్యాల రహదారిపై ధర్నా చేపట్టారు. దాదాపు గంటసేపు అక్క�
ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రాగానే వీధి పశువుల బెడదను చిటికెలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ధర్మ�