సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుధ్య కార్యక్రమాలు బల్దియా వార్షిక పద్దు రూ.6,841.87 కోట్లు ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం తొలిసారి వర్చువల్ విధానంలో విజయవంతం ప
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ ) : పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సుమారు 95 శాతం శానిటేషన్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని చె
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్లో తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను�
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిప