ఈ రోజు మహర్నవమి.. లోక కంటకుడైన మహిషాసురుణ్ని అమ్మ సంహరించిన పర్వం ఇది. వరాలు పొందిన మహిషుణ్ని తెగటార్చడం అంత తేలికైన విషయం కాదు! సర్వశక్తి సంపన్నురాలైనా.. దుష్ట సంహారం కోసం అమ్మవారు నవరాత్రులూ పోరాటం చేసి�
డాక్టర్లు బీఎన్ రావు, విజయలక్ష్మి ఎంపిక విద్యానగర్, డిసెంబర్ 21: కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు వైద్యులకు జాతీయ అవార్డు లభించింది. పేద ప్ర జలకు సామాజిక, ఉచిత వైద్య సేవలు అందించినందుకు ఐఎంఏ రాష్ట్ర అధ్�