ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేదల విద్యాభివృద్ధికి దాతల సహకారం ఎంతో గొప్పదని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. మండల కేంద్రంలోని మాసాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అంతిరెడ్డిగార
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపటిన ‘మనఊరు- మనబడి’ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులతోపా టు ప్రజాప్రతినిధులను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఆదేశించారు.