పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఓ కేసు విచారణకు భౌతికంగా హాజరు
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విసృ్తతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు.