కుటుంబ ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీలో రసూల్ జాకబ్ (33) తల్లిదండ్రులతో కలిసి
శుక్రవారం భారత్లో మూడు విమానాలు వివిధ కారణాలతో ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించాయి. రాంచీ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్ అవుతుందనగా..ఆ విమానం ముందు టైర్ పంక్చర్ అయ్యిందన్�