Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఢాకాలోని కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడీ చేశారు.
ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ తాత్కాలిక ప్రభుత్వాన్
గౌహతి: అస్సాం, మిజోరం సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొన్నది. మిజోరం వైపునకు కోడిగుడ్లతో వెళ్తున్న నాలుగు మినీ లారీలను అస్సాంలోని కాచర్ జిల్లా వాసులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. మిజోరం వైపు వెళ్లే �
న్యూఢిల్లీ: గుర్గావ్లో కరోనా రోగులకు ఉచితంగా ఆక్సిజన్ సేవలు అందించేందుకు స్వచ్ఛంద సేవాసంస్థ హేమకుంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శిబిరాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అయితే ప్రస్తుతం శిబిరంలో రోగులెవరూ లేరు.