విజయ్ ఆంటోని, స్వాసిక జంటగా నటిస్తున్న ‘వంద దేవుళ్లు’ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామాంజయనేయులు జవ్వాజి నిర్మించారు.
బ్లాక్బస్టర్ ‘బిచ్చగాడు’ తర్వాత శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోని నటిస్తున్న చిత్రం ‘వంద దేవుళ్లు’. స్వాసిక కథానాయిక. రామాంజనేయులు జవ్వాజి నిర్మాత. మే నెలలో సినిమా విడుదల కానున్నది.