ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం (Vana Durga Temple) గత తొమ్మిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట నుంచి 42,800 క్యూసెక్కుల వరద పారుతున్నది.
ఏడుపాయల సమీపంలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లడంతో వన దుర్గ మాత ఆలయాన్ని (Edupayala Vana Durga Temple) తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వనదుర్గా ప్రాజెక్టుకు
Indian Army | ఆపరేషన్ సిందూర్లో ధైర్యముగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా ఏడుపాయలలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వన దుర్గ భవాని మాతకు ప్రత్యేక పూజలు చేశారు.