ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందాడు. పది రోజులైనా మృతదేహం స్వగ్రామానికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
Heart Attack | గల్ఫ్ దేశమైన దుబాయ్లో విషాదం నెలకొంది. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది సాయి కిరణ్ (35) దుబాయ్లో గుండెపోటుతో మృతిచెందాడు.