డెహ్రాడూన్: పుష్కర్ సింగ్ ధామి మరోసారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ బీజేపీ అధిష్ఠానం ధామివైపే మొగ్గు చూపింది. �
హరిద్వార్: అజయ్ కొథియాల్ను ఉత్తరాఖండ్ సీఎంగా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలపునిచ్చారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా