డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లు, ఇంటర్వ్యూలను నిలిపివేసింది. వలసలపై కఠిన నియమాలు అమలు చేయడంల
వాషింగ్టన్: చైనాకు అమెరికా ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆ దేశానికి 44 ప్యాసింజర్ విమానాలను నిలిపివేసింది. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం తమ దేశంలోకి ప్రవేశంపై చైనా కఠినమైన నియంత్రణలు అమలు చేస్తున్నది.