KU Hostel | కాకతీయ యూనివర్సిటీ (కేయూ) హాస్టల్ మెస్లో ఆదివారం ఉదయం విద్యార్థులకు అందించిన ఉప్మాలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. టిఫిన్లో పురుగులు గుర్తించిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూని�
అంగన్ వాడీ కేంద్రంలో అందించే ఆహారంలో తనకు ఉప్మా బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని ఓ కేరళ చిన్నారి ముద్దుగా చేసిన అభ్యర్థన అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగ