ఇండొనేషియాలో శనివారం ఉదయం 7.7 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని వల్ల కనీసం 47 మంది చనిపోయారని, డజను మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఫిలిప్పీన్స్లో (Philippines) భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక కాలమానం ప్రకారం 2 గంటల �