భారత సమాఖ్యలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం విలీనమైన విషయం తెలిసిందే. ఆనాటి పోరాటాన్ని కొన్ని శక్తులు మతం పేరుతో, కులం పేరుతో తప్పుదారి పట్టించే కుట్రలు చేస్తున్నాయి. వాటన్నింటినీ తిప్పికొడుతూ సీఎం క
దేశంలో సంకుచిత, ఉద్విగ్న, విద్వేషపూరిత, విభజన వాతావరణం ఉన్న తరుణంలో.. తెలంగాణ అస్తిత్వం కోసం, ప్రజల కోసం టీయూడబ్ల్యూజే ఎలా పోరాడిందో.. అట్లాగే జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించడానికి ఐజేయూతో కలుస్తున్నా�