‘కేంద్రం నుంచి పింఛన్లు ఇస్తమంటిరి.. ఇప్పటిదాక ఒక్క ఇల్లు కట్టియ్యకపోతిరి.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అంటిరి.. మా పిల్లలు పనిలేక ఉత్తగనే ఉంటున్నరు సారూ’ అంటూ జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్లో కేంద్ర �
హనుమకొండ జిల్లా మడికొండ శివారులో కాకతీయ వీవర్స్ సొసైటీ ఆధ్వర్యంలోని టెక్స్టైల్ పార్కుకు కేంద్రం నిధులు ఇవ్వాలని నిర్వాహకులు కేంద్ర సహాయమంత్రి బీఎల్వర్మను అడిగారు.