దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2018 లో 2,967గా ఉన్న పులుల సంతతి 2022 నాటికి 3,682కు పెరిగింది. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఈ గణాంకాలను విడుదల చే సింది.
Tomato Price | మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి అధిక మొత్తంలో కొత్త పంట దిగుబడి వస్తుండటంతో టమాటాల రిటైల్ ధర కచ్చితంగా తగ్గుతుందని కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు.