గిరిజనులను ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) నుంచి మినహాయించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. సోమవారం యూసీసీపై నిర్వహించిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో బీజేపీ ఎంపీ, ప్యానెల్ చైర్మన్ సుశీల్ �
దేశానికి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ భోపాల్లో మంగళవారం పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి.
దేశ రాజకీయాల్లో మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి చర్చల్లోకి వచ్చింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మళ్లీ మాట యుద్ధం ప్రారంభమైంది. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ అంశంపై మాట్లాడారు.