వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన కాం గ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించారు.
పాట్నా: బీహార్లోని అధికార పార్టీ జేడీయూ నేత ధర్మేంద్ర కుమార్పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. గురువారం పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో పట్టపగలు ఈ ఘటన జరిగింది. వివాదాస్పద ప్ల�