పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాలిస్తామని సెల్ఫోన్లకు మెసేజ్లు పంపిస్తూ హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే రోజుకు కనీస
ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు సబ్సిడీ రుణాలు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 500 మందికి సబ్సిడీ రుణాలను అందించేలా లక్ష్యం పెట్టుకున్నది.