ఆసియా అండర్-19, 22 బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించేందుకు అడుగుదూరంలో నిలిచారు. బుధవారం జరిగిన అండర్-22కి సంబంధించిన పలు కేటగిరీలలో నలుగురు యువ బాక్సర్లు సెమీస్లో తమ ప్రత్యర�
అండర్-19 ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత యు వ బాక్సర్లు సాగర్, హర్ష్ శుభారంభం చేశారు. శనివారం జరిగిన పురుషుల 55 కిలోల విభాగంలో సాగర్, 60 కిలోల కేటగిరీలో హర్ష్ తొలి రౌండ్ బౌట్ను గెలుచుకున్నారు.