భారీ మంచుముక్క విరిగి కింద ఉన్న నదీలోయలో పడిపోవడం వల్ల ఇటీవల నేపాల్లో జల విలయం సంభవించింది. వెయ్యి మందికి పైగా చనిపోగా నాలుగు వేల మందికి పైగా గల్లంతయ్యారు. ఒక్క మంచుముక్క విరిగిపడితేనే ఈ స్థాయిలో నష్టం �
ఉత్తరగాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కొనసాగించిన దాడుల్లో పలు గృహాలు ధ్వంసమయ్యాయని, 87 మంది ప్రజలు మరణించడమో, గల్లంతు కావడమో జరిగిందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది.