తమ బలగాలు రష్యాలోని కుర్స్ ప్రాంతంలో మరింత ముందుకు చొచ్చుకెళ్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం తెలిపారు. ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ ఒలెక్సాండ్ సైర్సైతో ఆయన వీడియో కాల్ మాట్లాడుతూ �
కీవ్: సుమారు 400 మంది ఆశ్రయం పొందిన స్కూల్పై రష్యా దళాలు బాంబు దాడులు చేశాయని ఉక్రెయిన్ ఆరోపించింది. మారియుపోల్లోని ఆర్ట్ స్కూల్లో ఈ ఘటన జరిగిందని ఆ నగర పాలక మండలి తెలిపింది. బాంబుల దాడిలో భవనం పూర్తి
కీవ్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎస్ఎస్సీ)లో ఉక్రెయిన్ అంశంపై సోమవారం ప్రత్యేక సమావేశం జరుగనున్నది. రష్యా దండయాత్రను ఖండిస్తూ పశ్చిమ, ఐరోపా దేశాలు చేసిన ముసాయిదా తీర్మానంపై చర్చించనున్నారు. సమా