నేటి నుంచి 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ముంబై, ఏప్రిల్ 13: మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రోజూ సగటున 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్
ముంబై : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ తరహా చర్యలు చేపట్టడంపై మహారాష్ట్రలో వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమలైన లాక్డౌన్తో తమ వ్యాపారాలు కుదేలై ఇంకా కోలుకోకముందే మరోసారి క�
ముంబై: అగ్నిప్రమాదంలో మరణించిన రోగుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముంబై బండప్ ప్రాంతంలోని ఒక మాల్లో ఆసుపత్రి నిర�