ముంబై విమానాశ్రయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్వేపై ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ �
జపాన్లోని టోక్యో విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు ఒకే రన్వే పైకి వచ్చిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలవలేదని అధికార వర్గాలు తెలిపాయి.