ప్రముఖ సినీ గాయని జానకితో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఆమె తండ్రి వృత్తి రీత్యా టీచర్ కావడంతో సిరిసిల్లకు బదిలీపై వచ్చి ఇక్కడ నివాసం ఉన్నారు.
వాక్కు నా దైవం శబ్దం నా దైవం’.ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆచార్య సి.నారాయణ రెడ్డిని ‘మీరు ఆస్తికులా?’ అని అడిగిన ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఇది! నిజమే! సి.నారాయణ రెడ్డి వాక్కును,శబ్దాన్ని ఎంతగానో ఆరాధించా�